ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ: అంబులెన్స్‌లను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2021-10-07T20:20:59+05:30

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనం‎ రెండో అంతస్తులో సెమినార్ హాల్‌, అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎవరికన్నా సహాయం కావాలంటే రెడ్ క్రాస్‌కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించి సహాయం అందిస్తారన్నారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ ఎంతో సేవ చేసిందని కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి, స్వంత ప్రాంతానికి రెడ్ క్రాస్ ఎంతో సేవ చేస్తోందన్నారు. కోవిడ్ కాలంలో లక్ష మాస్కులను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారని, నీరు, పండ్లు, ఇతర వస్తువులను పంపిణీ చేశారన్నారు. రెడ్ క్రాస్‌లో యూత్, చిల్డ్రన్ మెంబర్ షిప్ భాగస్వామ్యం పెరుగుతోందని, ప్రజలకు రెడ్ క్రాస్ ఎంతో సేవ చేస్తోందని తమిళిసై ప్రశంసించారు.

Updated Date - 2021-10-07T20:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising