ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపత్కాలంలో ప్రభుత్వం ఆసరా : భాస్కర్‌రావు

ABN, First Publish Date - 2021-04-23T06:36:44+05:30

కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 22 : కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువా రం ఆయన స్థానిక హనుమాన్‌పేటలో ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు రూ.2వేల నగదు, 25కేజీల బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా కల్లోలంతో  పాఠశాలలు మూతబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిదన్నారు. ఈ సందర్భంగా అర్హులైన 988మందికి ప్రభుత్వ ఆసరా అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, తహసీల్దార్‌ గణేష్‌, ఎంఈవో బాలాజీనాయక్‌, కౌన్సిలర్‌ వంగాల నిరంజన్‌రెడ్డి, టస్మా పట్టణ కార్యదర్శి శ్రీనివాస్‌, చారి, శ్యామ్‌సుందర్‌, నీలిమా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising