ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2021-01-21T05:17:41+05:30

సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళా,శిశు సం క్షేమ శాఖ చైర్మన్‌ చింతారెడ్డి చంద్రకళ కోరారు.

స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న చంద్రకళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 20: సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళా,శిశు సం క్షేమ శాఖ చైర్మన్‌ చింతారెడ్డి చంద్రకళ కోరారు. జడ్పీ కార్యా లయంలో బుధవారం జరిగిన ఐదో స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే పలు ప్రాంతాల్లో కొత్త అంగన్‌వాడీ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిప్యూటీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి పాల్గొన్నారు. 

చిలుకూరు: అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని, జడ్పీసీఈవో విజయలక్ష్మి సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండల పరిషత్‌ రికార్డులను పరిశీలించారు. సమావేశంలో డీఎల్‌పీవో శ్రీరాములు, ఎంపీడీవో ఈదయ్య, ఎంపీవో యర్రయ్య, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 

Updated Date - 2021-01-21T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising