ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠధామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-06-23T06:31:41+05:30

రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

వైకుంఠధామాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, జూన్‌ 22: రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని మహాప్రస్థానాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. మహాప్రస్థానంలో కావాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద వాడికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమరనాధ్‌రెడ్డి, తాటి ప్రభాకర్‌రెడ్డి, పశ్య చంద్రారెడ్డి, కంచర్ల రాంరెడ్డి, పులిచింతల అంజిరెడ్డి, రాంశెట్టి రామునాయుడు, కోట సూర్యప్రకాశ్‌రావు, సైదులు, జనార్ధన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T06:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising