ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన పుస్తకం ఇప్పించండి

ABN, First Publish Date - 2021-11-21T06:32:59+05:30

తన కుమారుడు అండెం పిచ్చిరెడ్డి తన పింఛన పుస్తకం, తనపై ఉన్న మూడు తులాల బంగారం లా క్కున్నాడని, వాటి ఇ ప్పించాలని దాచారం గ్రామానికి చెందిన అం డెం అనసూయమ్మ వేడుకుంది.

పోలీస్‌స్టేషన వద్ద మాట్లాడుతున్న అనసూయమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, నవంబరు 20: తన కుమారుడు అండెం పిచ్చిరెడ్డి తన పింఛన పుస్తకం, తనపై ఉన్న మూడు తులాల బంగారం లా క్కున్నాడని, వాటి ఇ ప్పించాలని దాచారం గ్రామానికి చెందిన అం డెం అనసూయమ్మ వేడుకుంది. శనివారం మోత్కూరులో ఆమె తన కు మార్తెలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు తనను బా గా చూసుకోకపోవడంతో తన కూతుళ్ల వద్ద ఉంటున్నానని తెలిపింది. కొ న్ని నెలలుగా తన పింఛన తన కుమారుడే తీసుకుంటున్నాడని ఆరోపించింది. ఇప్పటికైనా తన పింఛన పుస్తకం, బంగారం ఇప్పించాలని కోరింది. ఈ విషయమై ఈ నెల 17న ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోర గా అండెం పిచ్చిరెడ్డిని పోలీ్‌సస్టేషనకు రమ్మని పిలువగా అతనికి జ్వరం వచ్చిందని రాలేదన్నారు. పిలిపించి విచారిస్తామన్నారు. 


Updated Date - 2021-11-21T06:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising