ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధుడు బట్టు పంతులు మృతి

ABN, First Publish Date - 2021-10-24T06:45:26+05:30

మండలంలో ని జానకినగర్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బట్టు పంతులు(88) శనివారం మృతిచెందారు.

పంతులు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, అక్టోబరు 23: మండలంలో ని జానకినగర్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బట్టు పంతులు(88) శనివారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు బట్టు రమేష్‌ తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, మరో కుమారుడు బట్టు శ్రీనివాస్‌ బీడీఎల్‌ సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఆయన మృతిపై స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ నాయకులు కొండా వెంకయ్య, ఎలగొండ శ్రీను, మందా పుల్లయ్య, కె.వెంకటేశ్వర్లు, బట్టు వెంకటేశ్వర్లు, శివాజీ, లాలు, తిరుమల్‌, సైదానాయక్‌, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-24T06:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising