ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు గంజాయి విక్రేతల అరెస్టు

ABN, First Publish Date - 2021-09-03T06:25:06+05:30

గంజాయి విక్రయిస్తున్న నలుగురిని నల్లగొండ టూటౌన్‌ పోలీసులు అరెస్టుచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 2 : గంజాయి విక్రయిస్తున్న నలుగురిని నల్లగొండ టూటౌన్‌ పోలీసులు అరెస్టుచేశారు. నల్లగొండ టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతా నికి చెందిన శ్రీకాంత్‌, హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన అజీజ్‌ హైమద్‌లు స్థానిక రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో అదు పులోకి తీసుకొని విచారించామన్నారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గం జాయి స్వాధీనం చేసుకున్నామని; అదేవిధంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డుకు చెందిన గుత్త కృష్ణ, గాంధీనగర్‌కు చెందిన చిలుకరాజు వెంకటేశ్వర్లు కూడా అనుమా నాస్పదంగా కనిపించారన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వారి వద్ద కూడా 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-09-03T06:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising