ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలి బలవన్మరణం

ABN, First Publish Date - 2021-06-23T07:44:29+05:30

కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.

ముత్తమ్మ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, జూన్‌ 22: కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది.  రామన్నపేటలోని ఆర్టీసీ బస్‌ స్టేష న్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట పట్టణానికి చెందిన ముత్తమ్మ (80) ఏడాదిగా కడుపునొప్పితో బాధ పడుతోంది. ముత్తమ్మ భర్త ఐదేళ్ల క్రితం మృతిచెందగా; కూరగాయల వ్యాపారం చేస్తున్న  కుమారుడు మల్లేశం వద్దే ఉంటుంది. కడుపునొప్పితో జీవితంపై విరక్తి చెంది . భువనగిరికి  వెళ్లడానికి  బయలుదేరిన  బస్సు వెనుక టైర్ల కింద తల పెట్టింది. దీంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. 




Updated Date - 2021-06-23T07:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising