ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథలైన పిల్లలకు రూ.50 వేల ఆర్థికసాయం

ABN, First Publish Date - 2021-12-03T06:06:38+05:30

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఆయేషా, హాసియాలకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు.

ఆర్థికసాయం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, డిసెంబరు 2 : రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఆయేషా, హాసియాలకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు కోల్పోయిన పిల్లలకు కాంగ్రెస్‌ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. భవిష్యత్‌లో వారి చదువులకు ఆటంకం లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో వంగవీటి రామారావు, కందుల కోటేశ్వరరావు, పాలకి అర్జున్‌, కర్రి సుబ్బరావు, షాబుద్థీన్‌, లంకెల రమానిరంజన్‌రెడ్డి, డేగ శ్రీధర్‌, పాలూరి, రజనీకాంత్‌, గరిణే శ్రీథర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising