ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడులో వడదెబ్బతో రైతు మృతి

ABN, First Publish Date - 2021-05-11T07:17:05+05:30

నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆలస్యంగా గుర్తించి కుటుంబసభ్యులు 

మునుగోడు రూరల్‌, మే10: నల్లగొండ జిల్లా  మునుగోడు మండలానికి చెందిన ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన రైతు కూకుంట్ల వెంకటయ్య(61) ఆదివారం తన వ్యవసాయ భూమిలో పత్తికట్టెను తగలబెట్టి, భూమి చదును చేశాడు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతతో పాటు తగలబెట్టిన పత్తికట్టె వేడికి సొమ్మసిల్లి అక్కడే పడిపోగా ఎవరూ గమనించలేదు. పొలానికి వెళ్లిన రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో గాలించినా ఆచూకీ లభించలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. సోమవారం ఉదయం పొలానికి  వెళ్లి చూడగా పత్తి కట్టె కుప్పవద్ద మృతి చెంది ఉన్నాడు. వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు


చె

Updated Date - 2021-05-11T07:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising