ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలి’

ABN, First Publish Date - 2021-10-21T06:16:22+05:30

: ఏపీలోని వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ టౌన్‌, అక్టోబరు 20: ఏపీలోని వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చౌటుప్పల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావే శంలో  హన్నూబాయి, జి. గంగాదర్‌,  పాల్గొన్నారు



Updated Date - 2021-10-21T06:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising