ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-15T07:07:12+05:30

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేం దుకు ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరూ వేయించుకోవాలని డక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిసి ్టట్యూట్‌(డాక్రీ) డైరెక్టర్‌ కుర్రా జితేంద్రబాబు అన్నారు.

నడిగూడెంలో డాక్రీ డైరెక్టర్‌ జితేంద్రబాబుకు వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, డిసెంబరు 14: కరోనా మహమ్మారి నుంచి  కాపాడుకునేం దుకు ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరూ వేయించుకోవాలని డక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిసి ్టట్యూట్‌(డాక్రీ) డైరెక్టర్‌ కుర్రా జితేంద్రబాబు అన్నారు. వైద్య సిబ్బంది చేప ట్టిన ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను మంగళ వారం ఆయన వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూరు శాతం వ్యాక్సినేషన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. నడిగూ డెం, వల్లపురంలో మొదటి, రెండో డోస్‌ టీకాలను వైద్య సిబ్బంది వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లింగారెడ్డి పాల్గొన్నారు. 





Updated Date - 2021-12-15T07:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising