ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన వేయాలి

ABN, First Publish Date - 2021-05-09T04:32:54+05:30

జిల్లాలో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు.

డీఎమ్‌హెచవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 8: జిల్లాలో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్‌ చేశారు. డీఎంహెచవో కార్యాలయం ఎదుట శనివారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మాట్లాడారు. జిల్లాలో కరోనా విజృంభిస్తుంటే నివారణలో నిర్లక్ష్యం తగదన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కిట్లు లేవనే సాకుతో టెస్టులు చేయకపోవడం దుర్మార్గమ న్నారు. అనంతరం జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పెండెం వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కోట గోపి, ఎల్గూరి గోవింద్‌, వేల్పుల వెంకన్న, నరసింహరావు, వెంకటరెడ్డి, వీరబోయిన రవి, పల్లేటి వెంకన్న, సుందరయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-09T04:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising