ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంథోల్‌ మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2021-07-27T07:09:33+05:30

ఆంథోల్‌మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండు మల్కాపురంలో 16వ బోనాల ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం పూర్ణాహుతి హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌, జూలై 26: ఆంథోల్‌మైసమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండు మల్కాపురంలో 16వ బోనాల ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం పూర్ణాహుతి హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదనంతరం ఆయన మాట్లాడారు.  రోడ్డు విస్తరణకు  దేవాలయాన్ని తొలగించకుండా చూస్తానన్నారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ యాదగిరి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌  కృష్ణ, ఈవో వెంకట్‌రెడ్డి, విజయ్‌కుమార్‌గుప్తా పాల్గొన్నారు.



Updated Date - 2021-07-27T07:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising