రామ మందిర నిర్మాణానికి చింతల విరాళం
ABN, First Publish Date - 2021-01-27T05:12:05+05:30
అయోధ్య రామ మందిర నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి తనవంతు సాయంగా రూ.1,11,116 చెక్కును మంగళవారం బీజేపీ రాష్ట్రనేత పోతంశెట్టి రవీందర్కు అందజేశారు.
భువనగిరి రూరల్, జనవరి 26: అయోధ్య రామ మందిర నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి తనవంతు సాయంగా రూ.1,11,116 చెక్కును మంగళవారం బీజేపీ రాష్ట్రనేత పోతంశెట్టి రవీందర్కు అందజేశారు. కార్యక్రమంలో కుతాడి సురేష్, వల్లపు విజయ్, కె నవీన్, కరీం పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T05:12:05+05:30 IST