ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తాం: కేసీఆర్

ABN, First Publish Date - 2021-08-04T23:16:42+05:30

వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా మిగులుభూమి ఉందని, ప్రభుత్వ మిగులుభూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాసాలమర్రి: వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా మిగులుభూమి ఉందని, ప్రభుత్వ మిగులుభూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రిలో సీఎం పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి వివాదాలు లేకుండా భూములు సర్వే జరిపిస్తామన్నారు. వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ కూడా జరగాలన్నారు. రాష్ట్రంలో 16 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-04T23:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising