ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-06-22T06:57:38+05:30

గ్రామాల్లో వైకుంఠధామా లు, పల్లె ప్రకృతి, ఇతర అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఏంపీవో, ఏపీవో, పంచాయతీ రాజ్‌ ఏఈలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 


కోదాడరూరల్‌, జూన్‌ 21: గ్రామాల్లో వైకుంఠధామా లు, పల్లె ప్రకృతి, ఇతర అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఏంపీవో, ఏపీవో, పంచాయతీ రాజ్‌ ఏఈలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏఒక్క వైకుంఠధామానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయలేదని, వెంటనే దాన్ని పూర్తి చేయాలన్నారు. అందుకు ప్రత్యేక నిధులు లేకుంటే, గ్రామపంచాయతీ నిధులు కేటాయించాలని సూచించారు. వైకుంఠధామం చుట్టూ ఐదు అడుగుల కోనొకార్పస్‌ మొక్కలు ఆరడుగుల దూరంతో రెండు వరుసల్లో నాటాల ని ఆదేశించారు. వైకుంఠధామాలకు గేటు,ఆర్చికి ఒకే రం గు వేయించాలన్నారు. ఇప్పటి వరకు మిగిలివున్న పనుల ను ఎక్కువ మంది కూలీలు ఏర్పాటుచేసి నాలుగు రోజు ల్లో పూర్తిచేయాలన్నారు. చేసిన పనికి, చెల్లింపులకు తేడా ఉండకూడదన్నారు. మరో మూడు రోజుల్లో మండలంలో పర్యటించి పనులను పరిశీలిస్తానని, విధుల్లో అలసత్వం చూపిస్తే చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-06-22T06:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising