వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడిగా రమేష్
ABN, First Publish Date - 2021-10-26T07:40:30+05:30
పట్టణంలో సోమ వారం నిర్వహించిన వర్తక సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్తక సంఘం హుజూర్నగర్ పట్టణ అధ్యక్షుడిగా ఉప్పల రమేష్, కార్యదర్శిగా మైలవరపు నాగేశ్వరరావు, కోశాధికారిగా రేపాల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హుజూర్నగర్ , అక్టోబరు 25: పట్టణంలో సోమ వారం నిర్వహించిన వర్తక సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్తక సంఘం హుజూర్నగర్ పట్టణ అధ్యక్షుడిగా ఉప్పల రమేష్, కార్యదర్శిగా మైలవరపు నాగేశ్వరరావు, కోశాధికారిగా రేపాల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్. అయ్యప్ప, బచ్చు రామారావు, చిల్లంచర్ల ఆనంద్, ఉప్ప ల శ్రీహరి, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-26T07:40:30+05:30 IST