ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎ్‌సఐకి కరోనా వారియర్‌ అవార్డు

ABN, First Publish Date - 2021-12-02T06:55:56+05:30

కరోనా లాక్‌డౌన సమయంలో ఉత్తమ సేవలు అందించినందు కు తుర్కపల్లి ఏఎ్‌సఐ గువ్వల జోజి కరోనా వా రియర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

అవార్డు అందుకుంటున్న ఏఎ్‌సఐ జోజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుర్కపల్లి, డిసెంబరు 1: కరోనా లాక్‌డౌన సమయంలో ఉత్తమ సేవలు అందించినందు కు తుర్కపల్లి ఏఎ్‌సఐ గువ్వల జోజి కరోనా వా రియర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబరు 30 న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బియాండ్‌ లై ఫ్‌ ఫౌండేషన సంస్థ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ అవార్డును అందజేశారు. ఉత్తమ అవార్డు అందుకున్న ఏఎ్‌సఐ జోజిని ఎస్‌ఐ మధుబాబు, స్టేషన పోలీసు సిబ్బంది  అభినందించారు.


Updated Date - 2021-12-02T06:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising