కరోనా వ్యాక్సినేషన్లో ప్రపంచానికి ఆదర్శంగా దేశం
ABN, First Publish Date - 2021-10-24T06:44:23+05:30
కరో నా వ్యాక్సినేషన్లో దేశం ప్రపంచానికి ఆదర్శం గా నిలిచిందని శాస్త్ర స్కూల్స్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు.
సూర్యాపేటరూరల్, అక్టోబరు 23: కరో నా వ్యాక్సినేషన్లో దేశం ప్రపంచానికి ఆదర్శం గా నిలిచిందని శాస్త్ర స్కూల్స్ చైర్మన్ చంద్రశేఖర్ అన్నారు. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా సూర్యాపే ట మండలం రాయినిగూడెంలో శివారులోని శాస్త్ర పాఠశాలలో విద్యార్థులు 100 కోట్ల అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వేణు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-24T06:44:23+05:30 IST