ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం : పటేల్‌

ABN, First Publish Date - 2021-10-18T05:41:02+05:30

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్ర

సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ కార్యదర్శి రమేష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 17: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు త్వరలోనే గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరాచకాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు దుర్మార్గమైన చర్య అన్నారు. సమావేశంలో కౌన్సిలర్‌ షఫిఉల్లా, వెలుగు వెంకన్న, నాయకులు గట్టు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising