ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌డీ పరేడ్‌కు హాజరైన యాదగిరిరెడ్డికి అభినందన

ABN, First Publish Date - 2021-02-07T05:02:45+05:30

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల తరపున ఉమ్మడిగా ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఢిల్లీలో హాజరైన ఎన్‌జీ కళాశాల అఽధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స పీవో ప్రొ.యాదగిరిరెడ్డిని ఎం జీయూ ప్రధాన క్యాంప్‌సలో రిజిస్ర్టార్‌ ప్రొ.యాదగిరి శనివారం అభినందించారు.

యాదగిరిరెడ్డిని అభినందిస్తున్న రిజిస్ర్టార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 6 : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల తరపున ఉమ్మడిగా ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఢిల్లీలో హాజరైన ఎన్‌జీ కళాశాల అఽధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స పీవో ప్రొ.యాదగిరిరెడ్డిని ఎం జీయూ ప్రధాన క్యాంప్‌సలో రిజిస్ర్టార్‌ ప్రొ.యాదగిరి శనివారం అభినందించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి పరేడ్‌లో జరిగిన విశేషాలు వివరించారు. అభినందించిన వారిలో పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌, ఎన్‌ఎ్‌సఎ్‌స కో ఆర్డినేటర్‌ దోమల రమేష్‌, పీఆర్‌ఓ కేవీ.శశిధర్‌ ఉన్నారు.

Updated Date - 2021-02-07T05:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising