ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-03-04T17:58:44+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం యాదాద్రి దివ్యక్షేత్రానికి చేరుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 14వ సారి పాంచనారసింహుడి దివ్యక్షేత్రానికి సీఎం వచ్చారు. మరి కొద్ది క్షణాల్లో బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయ ప్రధాన పనులన్నీ పూర్తి కాగా మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించిన తర్వాత గుడి ప్రారంభం తేదీని కూడా సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-03-04T17:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising