ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: ఎమ్మెల్యే కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-12-29T19:34:05+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం జిల్లాకు చేరుకున్న సీఎం నల్గొండలోని పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా మారయ్యకు నివాళలర్పించారు. 

Updated Date - 2021-12-29T19:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising