ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత

ABN, First Publish Date - 2021-06-23T06:33:56+05:30

: ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని మునిసిపల్‌ కమిషనర్‌ నాగేంద్రబాబు అన్నారు.

చెత్తబుట్టలు అందజేస్తున్న కమిషనర్‌ నాగేంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, జూన్‌ 22 : ప్రజల సహకారంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమవుతుందని మునిసిపల్‌ కమిషనర్‌ నాగేంద్రబాబు అన్నారు. పట్టణంలోని ఆరో వార్డులో కాలనీవాసులకు చెత్తబుట్టలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుప్రజలు ఇంటి వ్యర్థాలను ఆరుబయట వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. పారిశుధ్యంతోనే ఆరోగ్య పరిరక్షణ ఉంటుందని, ఆ దిశగా కాలనీవాసులు ఆలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, అంకుశ వలి, మాధవి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising