ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి సంపులో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2021-10-15T05:16:28+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో నీటిసంపులో పడి ఓ చిన్నారి మృతిచెందింది. మండల కేం ద్రానికి చెందిన బైసు రాజు-స్వప్నల దంపతుల కుమార్తె నీహారిక(2) గు రువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఇంట్లో

చిన్నారి నీహారిక (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం

బొమ్మలరామారం, అక్టోబరు 14: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో నీటిసంపులో పడి ఓ చిన్నారి మృతిచెందింది. మండల కేం ద్రానికి చెందిన బైసు రాజు-స్వప్నల దంపతుల కుమార్తె నీహారిక(2) గు రువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఇంట్లో ఆడుకుంటూ పైకప్పు లేని నీటి సంపులో పడింది. ఆ సమయంలో కుటుం బసభ్యులు ఇంట్లో బతుకమ్మ పండుగ పనులు చేసు కుంటూ చిన్నారిని గమనించలేదు. రెండు గంటలు గడిచినా చిన్నారి అలికిడి లేనందున చుట్టుపక్కల ఇళ్లలో వెదికారు. నీటి సంపులో చూడగా మృతి చెంది ఉండడంతో చిన్నారి మృతదేహాన్ని బయటికి తీశారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుము కున్నాయి.

Updated Date - 2021-10-15T05:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising