ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లను తొలగించినవారిపై కేసు

ABN, First Publish Date - 2021-05-11T07:19:51+05:30

ఇతరుల భూమిలో చెట్లను తొలగించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమతిలేకుంగా పొలంలోకి ప్రవేశం

చిట్యాల రూరల్‌, మే 10: ఇతరుల భూమిలో చెట్లను తొలగించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్యాల ఏఎస్‌ఐ కె.జోజి తెలిపిన వివరాల ప్రకారం..  నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లకు చెందిన పల్లపు ఇస్తారికి భూమిలో ఉన్న వేప, తాటి చెట్లను  ఉప్పల స్వామి, సామ యాదిరెడ్డితో పాటు పలువురు అకా రణంగా ఎక్స్‌కవేటర్‌తో  తొలగించారు. భూయజజమాని  పల్లపు ఇస్తారి ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-11T07:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising