ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం

ABN, First Publish Date - 2021-01-14T05:40:45+05:30

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను బోగి మంట ల్లో దహనం చేసి నిరసన తెలిపారు.

మునిపంపులలో ప్రతులను దహనం చేస్తున్న సీపీఎం కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌/ ఆలేరు/ రామననపేట, జనవరి 13: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల  ప్రతులను బోగి మంట ల్లో దహనం చేసి నిరసన తెలిపారు.  భువనగిరి, ఆలేరు, రామన్నపేట మండలంలోని మునిపంపులో కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, విద్యుత్‌బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసరిపాండు, అనురాధ, బొడ్డుపల్లి వెంకటేశం, మంగ నర్సింహులు, రాచకొండ జనార్ధన్‌, జితేందర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-14T05:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising