ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ సమస్యలపై నిరంతర ఆందోళనల కమిటీ సభ్యుడిగా ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-09-03T06:32:47+05:30

కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమస్యలపై నిరంతరం నిర్వహించే ఆందోళనల కమిటీ సభ్యుడిగా నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 2: కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమస్యలపై నిరంతరం నిర్వహించే ఆందోళనల కమిటీ సభ్యుడిగా నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఈ కమిటీని గురువారం ప్రకటించారు. దిగ్విజయ్‌సింగ్‌ చైర్మన్‌గా ఉన్న ఈకమిటీలో ప్రియాంక గాంధీతోపాటు మరో ఏడుగురు సభ్యులు ఉండగా, అందులో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటుదక్కింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎంపీ ఉత్తమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.   


Updated Date - 2021-09-03T06:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising