ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవాదులపై దాడులు దుర్మార్గం : బార్‌ అసోసియేషన్‌

ABN, First Publish Date - 2021-07-31T06:09:32+05:30

న్యాయవాదులపై దాడులు దుర్మార్గ చర్య అని సూర్యాపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్‌రావు అన్నారు.

కోదాడలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట లీగల్‌ / కోదాడ, జూలై 30 : న్యాయవాదులపై దాడులు దుర్మార్గ చర్య అని సూర్యాపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిపూడి వెంకటేశ్వర్‌రావు అన్నారు. జార్ఘండ్‌లో న్యాయమూర్తి, న్యాయవాది హత్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ న్యాయవ్యవస్థపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బత్తిని వెంకటేశ్వర్లు, నాతీ సవీందర్‌, రేఖ సత్యం గ్రంథి వెంకటేశ్వర్లు, కాకి రాంరెడ్డి, శ్రావణ్‌కుమార్‌, కొంపల్లి లింగయ్య, నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా కోదాడలోనూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, రామిరెడ్డి, పద్మ, హేమలత, పాష, కోదండపాణి, నాగరాజు, నర్సయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising