ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN, First Publish Date - 2021-12-07T06:41:09+05:30

రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయాలని జేడీఏ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేది క భవనంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న జేడీఏ శ్రీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేడీఏ శ్రీధర్‌రెడ్డి


శాలిగౌరారం, డిసెంబరు 6: రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంట లు సాగు చేయాలని జేడీఏ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేది క భవనంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. పంటల మార్పిడితో రైతులకు అధిక దిగుబడితో పాటు తెగుళ్ల బెడద ఉండదన్నారు.డిమాండ్‌ ఉన్న పంటలను సేద్యం చేయాలని సూచించారు.యాసంగిలో వరి కిబదులు వేరుశనగ, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, కంది,ఆయిల్‌పాంతో పా టు కూరగాయల పంటలు సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి సంగీతలక్ష్మి, విద్యాసాగర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సౌమ్యశృతి, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నవీన్‌, అశ్విని, కీర్తి ఉన్నారు.

Updated Date - 2021-12-07T06:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising