ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాయినిగూడెం సీఈవోపై చర్యలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2021-12-30T06:44:35+05:30

మండల పరిధిలోని రాయినిగూడెం సీఈవో వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్‌ డైరెక్టర్లు జుట్టుకొండ సత్యనారాయణ, బాణోతు సైదులు కోరారు. గరిడేపల్లి మండలంరాయినిగూడెంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌, డిసెంబరు 29: మండల పరిధిలోని రాయినిగూడెం సీఈవో వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్‌ డైరెక్టర్లు జుట్టుకొండ సత్యనారాయణ, బాణోతు సైదులు కోరారు. గరిడేపల్లి మండలంరాయినిగూడెంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు.  గతంలోనే సీఈవో అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో యరబోలు పుల్లారెడ్డి, చింతకాయల లక్ష్మి, వీరస్వామి, వెంకటేశ్వర్లు, రజిత, సైదులు, నాగేశ్వరరావు, కృష్ణ, సుకన్య తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-12-30T06:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising