ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరికోత మిషన్‌ ఢీకొని మహిళారైతు

ABN, First Publish Date - 2021-04-21T07:05:48+05:30

వరికోత మిషన్‌ ఢీకొని మహిళారైతు మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ రూరల్‌, ఏప్రిల్‌ 20: వరికోత మిషన్‌ ఢీకొని మహిళారైతు మృతి చెందింది. మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండాకు చెందిన పర్వతం జయలక్ష్మి(30) మంగళవారం వరికోత మిషన్‌ వరి కోస్తుండగా డ్రైవర్‌ వరికోత మిషన్‌ను వె నక్కి మలుపుతుండగా ప్రమాదవశాత్తు జయలక్ష్మీని ఢీకొట్టాడు. ఈ ప్రమా దంలో జయలక్ష్మీ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-04-21T07:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising