ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో యాత్రాజనుల కోలాహలం

ABN, First Publish Date - 2021-01-17T05:44:36+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షే త్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది.

బాలాలయంలో భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్రతపూజల్లో పాల్గొన్న భక్తులు 219 మంది దంపతులు

యాదాద్రి టౌన్‌, జనవరి 16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షే త్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. వరంగల్‌ జిల్లాలోని ఐనవోలు ఆలయాన్ని సందర్శించిన భక్తులతో పాటు సంక్రాంతి సెలవుల నుంచి తిరుగు ప్రయాణంలో యాదాద్రీశుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేం దుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపైన, కొండకింద భక్తుల రద్దీ నెల కొంది. పట్టణంలో ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  సత్యనారా యణ స్వామి వ్రత పూజల్లో సుమారు 219మంది దంపతులు పాల్గొన్నారు. కాగా స్వామికి శనివారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.15,70,541 ఆదాయం సమకూరినట్లు దేవస్ధాన అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-17T05:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising