ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nalgonda: చిట్యాలలో లారీని ఢీకొన్న ట్రావేల్స్ బస్సు..8 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-08-02T13:29:18+05:30

చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా..డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా..డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను, డ్రైవర్‎ను కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెలిమినేడు శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T13:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising