ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nalgondaలో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-10-16T14:52:37+05:30

నిడమనూరు మండలంలో దారుణ హత్య జరిగింది. సింగారపు గోపి (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో గోపి చొరబడి నిద్రిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: నిడమనూరు మండలంలో దారుణ హత్య జరిగింది. సింగారపు గోపి (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో గోపి చొరబడి నిద్రిస్తున్న సమయంలో కత్తులతో పొడిచి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-16T14:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising