ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2021-10-12T00:30:17+05:30

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నారు. అక్రమంగా కృష్ణా బేసిన్ నుంచి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడాన్ని అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు జాతీయ జల విధానానికి పూర్తి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేసు వేసి అక్రమ తరలింపులను నిలిపివేయాలని లేఖ ద్వారా సూచించారు.

Updated Date - 2021-10-12T00:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising