ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడిన మంచిర్యాల జంట హత్యల కేసు మిస్టరీ

ABN, First Publish Date - 2021-06-29T23:30:44+05:30

జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసును పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల  హత్య కేసును పోలీసులు ఛేదించారు. అల్లుడు అరుణ్ కుమార్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన కిరాయి హంతకులు బిట్టు, సుబ్బారావులను అరుణ్ కలిసాడు. కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి తల్లీకూతుళ్లను అరుణ్ కుమార్ హత్య చేయించాడు. తన పైన వేధింపుల కేసు పెట్టడంతో హత్యలకు అరుణ్ పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు. 


Updated Date - 2021-06-29T23:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising