ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్‌కు ముత్తిరెడ్డి క్షమాపణ చెప్పాలి:

ABN, First Publish Date - 2021-02-27T23:28:36+05:30

ఏబీఎన్‌ ఛానెల్ పై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: ఏబీఎన్‌ ఛానెల్ పై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తక్షణమే ఏబీఎన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. జిల్లాలోని పోతారం గ్రామంలో దెయ్యం లేదని చెప్పేందుకు ఏబీఎన్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లింది. గ్రామానికి వెళ్లిన ఏబీఎన్‌ పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దాడికి ఉసిగొల్పాడని బీజేపీ ఆరోపించింది. నర్మెట మండల కేంద్రంలో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన చేశాయి. అలాగే మండల కేంద్రంలో బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. తన కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు ఏబీఎన్ పై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దాడికి ఉసిగొల్పడం దారుణమని ఆరోపించాయి. ఏబీఎన్‌కు ముత్తిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నాయి. 

Updated Date - 2021-02-27T23:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising