ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్లలో దారుణ హత్య

ABN, First Publish Date - 2021-03-22T13:39:12+05:30

పట్టణంలో దారుణ హత్య జరిగింది. శాంతినగర్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: పట్టణంలో దారుణ హత్య జరిగింది. శాంతినగర్‌లో భైరి శ్రీనివాస్ రెడ్డి (45) నివాసం ఉంటున్నాడు. వీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో దుమాల శేఖర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. శ్రీనివాస్ రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను శేఖర్ అకారణంగా చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

Updated Date - 2021-03-22T13:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising