ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగులో పులి సంచారం...స్థానికుల భయాందోళన

ABN, First Publish Date - 2021-11-13T14:33:26+05:30

జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా రోజులుగా మంగపేట మండలం మొట్లగూడెం, నర్సింహాసాగర్ అడవుల్లో పులి సంచారిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా రోజులుగా మంగపేట మండలం మొట్లగూడెం, నర్సింహాసాగర్ అడవుల్లో పులి సంచారిస్తోంది. ఐదు రోజుల క్రితం స్థానిక రైతులకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసింది. పులి పంచారాన్ని అధికారులు ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరాలు వేయించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా పులులు ఇవే అంటూ  ఫేక్ వీడియోలను ఆకతాయిలు వైరల్ చేస్తున్నారు. పోకిరీ బ్యాచ్ పాత వీడియోలు పోస్ట్ చేస్తూ మరింత భయాందోళనలకు గురిచేస్తున్నారు.  ఫేక్ వీడియోలపై అటవీశాఖ అధికారులు ప్రచారం చేయకపోవడంతో మరింత గందరగోళం నెలకొంది. 

Updated Date - 2021-11-13T14:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising