ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లాలో క్షుద్రపూజల కలకలం

ABN, First Publish Date - 2021-07-26T21:24:01+05:30

ములుగు జిల్లాలో కమలాపురం, మంగపేట గ్రామాల్లో క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: ములుగు జిల్లాలో కమలాపురం, మంగపేట గ్రామాల్లో క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ  రెండవ గేటు సమీపంలో ఏటూరునాగారం-బూర్గంపాడ్ ప్రధాన రహదారిపై 15 రోజులక్రితం గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనాస్ఠలంలో నల్లకోడి, పసుపు, కుంకుమ, జీడిగింజలు, ఇనుపమేకులు, నిమ్మకాయలు, కుంకుమ కలిపిన ఎర్ర అన్నంతో క్షుద్రపూజలు నిర్వహించారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మంగపేట, కమలాపురం ప్రధాన రహదారిపై దొంగలఒర్రె సమీపంలో క్షుద్రపూజలు నిర్వహించారు. క్షుద్రపూజల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని సమీప గ్రామాలప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-07-26T21:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising