ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లా: గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు

ABN, First Publish Date - 2021-08-02T15:49:30+05:30

వాజేడు మండలం, కొంగాల జలపాతంలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లా: వాజేడు మండలం, కొంగాల జలపాతంలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. నిన్న ఫ్రెండ్ షిప్‌ డే వేడుకల సందర్భంగా జలపాతానికి వచ్చిన యువకులు అరగంట వ్యవధిలోనే గల్లంతయ్యారు. ఇద్దరు యువకులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒకరు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మునిగెల నరేష్ (24), మరో యువకుడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవితేజ చారి(30)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-08-02T15:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising