ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mulugu: ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-08T12:57:27+05:30

ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు నిర్వహించడంతో ఐదుగురు ఉపాధ్యాయులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు నిర్వహించడంతో ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా వైద్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలను స్కూల్స్ కు పంపాలంటేనే భయపడుతున్నారు.

Updated Date - 2021-09-08T12:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising