ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షాను కలిసిన ఎంపీ సోయం బాపురావు

ABN, First Publish Date - 2021-07-28T20:39:34+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ సోయం బాపురావు కలిశారు. భైంసా అల్లర్లను అమిత్‌షాకు సోయం వివరించారు. అనంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ సోయం బాపురావు కలిశారు. భైంసా అల్లర్లను అమిత్‌షాకు సోయం వివరించారు. అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లానని ప్రకటించారు. మార్చిలో జరిగిన అల్లర్లలో 30 మంది హిందువులపై అక్రమ కేసులు పెట్టారని, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని అమిత్ షాను కోరానని సోయం బాపురావు తెలిపారు. 


ఇటీవల భైంసా అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని, ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డికి తెలంగాణ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాపురావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకట స్వామి నేతృత్వంలో ప్రతినిధుల బృందం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-07-28T20:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising