ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు: ఎంపీ బాపూరావు

ABN, First Publish Date - 2021-07-15T23:26:31+05:30

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనప్పలు తమ మధ్య ఉన్న విభేదాలతో జిల్లాలోని పోడు రైతులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుమరం భీం: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనప్పలు తమ మధ్య ఉన్న విభేదాలతో జిల్లాలోని పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, ఎమ్మెల్యే కోనప్ప మధ్య ఏమైనా విరోధం ఉంటే వారే చూసుకోవాలని ఆయన విమర్శించారు. వారి మధ్య ఉన్న విబేధాతలో పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. కోనప్పకు దమ్ముంటే అసెంబ్లీలో పోడు భూములపై మాట్లాడాలని సోయం సవాల్ విసిరారు. ఉప ఎన్నికలప్పుడే కేసీఆర్‌కు ఉద్యోగాలు గుర్తుకు వస్తున్నాయని ఎంపీ బాపూరావు ఆరోపించారు. 

Updated Date - 2021-07-15T23:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising