ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులతో కలిసి దీక్షలు చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2021-07-25T00:56:35+05:30

దళితులతో కలిసి దీక్షలు చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ఎస్సెల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ నేటికీ పట్టించుకోవడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికలొచ్చాయని రూ.2 వేల కోట్లతో దళితబంధును తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను పక్క రాష్ట్రంలో ఆదుకుంటే...తెలంగాణలో కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు ప్రతీ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చేలా దళితులతో కలిసి దీక్షలు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-07-25T00:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising