ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగి ముచ్చట్లు మాట్లాడుతున్నారు...ఎంపీ కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2021-11-24T01:50:29+05:30

రాష్ట్రంలో పండించిన పంటలు కొనడం వదిలేసి, ఇవన్నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: రాష్ట్రంలో పండించిన పంటలు కొనడం వదిలేసి, ఇవన్నీ తప్పించుకోవడానికి యాసంగి పంటల ముచ్చట మాటలు మాట్లాడుతన్నారని సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడులో సర్వసభ్య సమావేశానికి ఎంపీ  హాజరయ్యారు. అనంతరం  కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రమే కొనాలి, అటు కేంద్రమే కొనాలి అంటూ జాప్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. చీఫ్ సెక్రటరీని తీసుకుని డిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రికి మూడు రోజులుగా ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదన్నారు. ఇక్కడే ఉండి వడ్లు ఎలా కొనాలి ఆలోచించకుండా అక్కడకు వెళ్లి యాసంగి పంటల గురుంచి వెయ్యాలా వద్దా అంటూ కేంద్రం వద్ద తగువులాటకి వెళ్లినా ముఖ్యమంత్రికి ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు..

Updated Date - 2021-11-24T01:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising