ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిష్టానంపై కోపం లేదు: ఎంపీ కోమటిరెడ్డి

ABN, First Publish Date - 2021-08-01T01:52:53+05:30

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానంపై తనకెలాంటి కోపం లేదన్నారు. తనకు పీసీసీ రాలేదని కోపంలో కొన్ని మాటలు అన్నానని, వాటిని పట్టించుకోనవసరం లేదన్నారు. తామంతా కలిసే పనిచేస్తామన్నారు. మంత్రి మల్లారెడికి ఓ న్యాయం, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు ఇంకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ నుంచే దళిత బంధు ప్రారంభించడం వెనక మతలబేంటని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2021-08-01T01:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising