ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఎర్రబెల్లి: ఎంపీ అర్వింద్

ABN, First Publish Date - 2021-07-10T03:10:26+05:30

జిల్లాలోని కోరుట్ల పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు అని అన్నారు. బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఎర్రబెల్లికి లేదన్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 80 శాతం స్టాఫ్‌ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T03:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising